పీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంస్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేనబాబు, పవన్, షర్మిలపై ఈసీకి ఫిర్యాదునవరత్నాల పథకాలపై ఎల్లో బ్యాచ్ విష ప్రచారం బ్రాహ్మణ సంక్షేమానికి వైయస్ఆర్సీపీ ప్రభుత్వం కృషిఓటర్లను వెధవలు అనడం ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమే మేమంతా సిద్ధం - 21వ రోజు షెడ్యూల్
వాలంటీర్లను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిది
22 Apr 2020 9:22 PM
ఎమ్మెల్యే ఆర్కే రోజా
చిత్తూరు : కరోనా వైరస్ విజృంభిస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో వాలంటీర్ల సేవలు ఆమోఘమని ఎమ్మెల్యే ఆర్కే రోజా కొనియాడారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. బుధవారం చిత్తూరు జిల్లా నగరి రూరల్ పరిధిలోని వాలంటీర్లకు నిత్యావసరాలను అందజేశారామె. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి వారానికి సరిపడా సరుకులను అందజేశామన్నారు. కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని తెలిపారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయటం మానుకోవాలన్నారు.