మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
సచివాలయ ఉద్యోగులకు సీఎం వైయస్ జగన్ శుభాకాంక్షలు
02 Oct 2019 11:39 AM
అంకిత భావంతో సేవలు అందించండి
కాకినాడ: ఆంధ్రప్రదేశ్లో గ్రామ/ వార్డు సచివాలయ ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కొద్దిసేపటి క్రితమే గ్రామ సచివాలయ వ్యవస్థ కొలువు తీరింది. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి తూర్పుగోదావరి జిల్లా కరప గ్రామంలో ఏర్పాటు చేసిన పైలాన్ను ఆవిష్కరించి, గ్రామ సచివాలయాన్ని ప్రారంభించి, ఉద్యోగులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. అంకిత భావంతో సేవలు అందించాలని ఆయన ....ఉద్యోగులకు సూచించారు.