వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
రాజ్యసభ బీఏసీలో వైయస్ఆర్సీపీకి చోటు
04 Aug 2020 12:44 PM
బీఏసీ సభ్యుడిగా విజయసాయిరెడ్డికి అవకాశం
న్యూఢిల్లీ: రాజ్యసభలో నాలుగో అతిపెద్ద పార్టీగా వైయస్ఆర్సీపీ అవతరించింది. ఇటీవలే రాజ్యసభలో వైయస్ఆర్సీపీ బలం పెరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలకమైన రాజ్యసభ బీఏసీలో వైయస్ఆర్సీపీకి చోటు దక్కింది. బీఏసీలో సభ్యుడిగా విజయసాయిరెడ్డికి స్థానం లభించింది. ప్రస్తుతం రాజ్యసభలో వైయస్ఆర్ సీపీ బలం రెండు నుంచి ఆరుకు పెరిగింది. పార్టీ రాజ్యసభ సభ్యులుగా విజయసాయిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అయోధ్యరామి రెడ్డి, పరిమళ్ నత్వానీలు ఉన్నారు.