వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
వైయస్ఆర్ సీపీలో చేరిన వంగా గీత, ఆదాల
16 Mar 2019 3:48 PM
హైదరాబాద్: ఆంధ్రరాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలి. 13 జిల్లాలో ఏ నోట విన్నా ఇదే మాట వినిపిస్తుంది. ఎన్నికల సమీపిస్తుండడంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. అధికార పార్టీని వీడి వైయస్ జగన్ నాయకత్వంపై నమ్మకంతో నాయకులు వైయస్ఆర్ సీపీలో చేరుతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వంగా గీత, టీడీపీ సీనియర్ నేత ఆదాల ప్రభాకర్రెడ్డి లోటస్పాండ్లో వైయస్ జగన్తో భేటీ అయ్యారు. జననేత సమక్షంలో వైయస్ఆర్ సీపీలో చేరారు.