గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాం
సీఎం వైయస్ జగన్కు కేంద్ర హోంమంత్రి అమిత్షా ఫోన్
29 May 2020 6:36 PM
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ఫోన్ చేశారు. కరోనా నివారణ చర్యలు, లాక్డౌన్పై ఇరువురి మధ్య చర్చ జరిగింది. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి వైయస్ జగన్ కేంద్రమంత్రి అమిత్షాకు వివరించారు.