రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
మంత్రులకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరామర్శ
02 Nov 2022 10:55 AM
అంబేద్కర్ కోనసీమ జిల్లా: అనారోగ్యంతో బాధపడుతున్న ఏపీ మంత్రులు పెనిపే విశ్వరూప్, ఆదిమూలపు సురేష్లను వైయస్ఆర్సీపీ సీనియర్ నేత, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరామర్శించారు. ఇటీవల హైదరాబాద్లో మోకాలి నొప్పికి మంత్రి ఆదిమూలపు సురేష్ ఆపరేషన్ చేయించుకున్నారు. ఈమేరకు ఆయన్ను కలిసి ఆరోగ్య పరిస్థితిని వైవీ సుబ్బారెడ్డి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని అన్నారు. అలాగే ఇటీవల గుండె సంబంధిత శస్త్ర చికిత్స చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్న మంత్రి పినిపే విశ్వరూప్ ని ఆయన నివాసంలో వైవీ సుబ్బారెడ్డి పరామర్శించారు.