‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట మహా సంప్రోక్షణకు రండి
15 Mar 2022 10:39 AM
సీఎం వైయస్ జగన్కు ఆహానపత్రిక అందజేత
అమరావతి: శాసనసభలోని సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిని టీటీడీ ఛైర్మన్ వై.వీ. సుబ్బారెడ్డి, దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, టీటీడీ కార్యనిర్వహణాధికారి డాక్టర్ కె.ఎస్. జవహర్ రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం వేదపండితులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్.జగన్కు వేద ఆశీర్వచనం ఇచ్చి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం విశాఖపట్నంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట మహా సంప్రోక్షణ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా సీఎం వైయస్ జగన్కు టీటీడీ చైర్మన్, దేవాదాయశాఖ మంత్రి, ఈవో, ఇతర అధికారులు ఆహ్వాన పత్రికను అందజేశారు.