వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న సీఎం వైయస్ జగన్
08 Nov 2021 12:12 PM
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
విశాఖ: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అభివృద్ధి – సంక్షేమం అనే రెండు చక్రాల మీదుగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్తున్నారని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన విశాఖపట్నంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రాండ్ బే హోటల్ లో వై వి సుబ్బారెడ్డి ని ఏపీ కళింగ వెల్ఫేర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పద్మావతి, పార్టీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. పార్టీ పటిష్టతకు మరింత కృషి చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కోవిడ్ సంక్షోభంలో దేశం గర్వించేలా రాష్ట్రంలో పాలన సాగుతోందని అన్నారు. వైయస్ జగన్ అధికారం చేపట్టే నాటికి రాష్ట్రం అవినీతి మయంగా ఉండిందని, ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టి.. మొక్కవోని ధైర్యంతో అడుగులు ముందుకేస్తూ అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటూ పాలన సాగిస్తున్నారని కొనియాడారు.