మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
‘ఆటా’కు వైవీ సుబ్బారెడ్డి కృతజ్ఞతలు
01 Jun 2021 6:00 PM
తాడేపల్లి: ప్రభుత్వానికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు విరాళంగా అందజేసిన అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) ప్రతినిధులకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్–19 నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆటా తన వంతు సాయంగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందిస్తోంది. మొదటి విడతగా 50 కాన్సంట్రేటర్లను టీటీడీ చైర్మన్ వై.వీ సుబ్బారెడ్డికి ఆటా ప్రతినిధులు అందించారు. ఈ సందర్భంగా వై.వీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. కరోనా నియంత్రణకు తమవంతు సాయంగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందించిన ఆటా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.