ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
తిరుమలలో దళారీ వ్యవస్థను రూపుమాపుతాం
24 Aug 2019 11:21 AM
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
తిరుమల: తిరుమలలో దళారీ వ్యవస్థను రూపుమాపుతామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. పీఆర్వోలమని చెప్పుకుంటూ ప్రజాప్రతినిధుల పేర్ల మీద కొందరు దళారీ వ్యవస్థను నడుపుతున్నారని విమర్శించారు. విచారణ జరిపి కొందరు దళారులను అరెస్టు చేశామన్నారు. కొందరు ప్రజాప్రతినిధుల లేఖలను దుర్వినియోగం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఒక్కో టికెట్ను రూ.14-15 వేలకు అమ్ముకుంటున్నారని తెలిపారు. నిఘా పెట్టి కొంత మంది దళారులను పట్టుకున్నామన్నారు.