కర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారు
గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలి
21 Feb 2022 10:59 AM
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారి హఠాన్మరణం తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసిందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఆయన అకాల మరణం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. పార్టీ బలోపేతానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. యువ నాయకుడిగా, మంత్రిగా గౌతమ్ రెడ్డి రాష్ట్రానికి విశేషమైన సేవలందించారు. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలిపారు.