కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు
రేపు వైయస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం
11 Mar 2019 11:47 AM
అమరావతి:వైయస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ నెల 12న ఘనంగా నిర్వహించాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,సంస్థాగత నిర్మాణ వ్యవహారాల ఇన్చార్జి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 12న వైయస్ఆర్సీపీ 8 వసంతాలు పూర్తి చేసుకుని తొమ్మిదవ సంవత్సరంలోకి అడుగుపెడుతుందన్నారు. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావ దినోత్సాన్ని రాష్ట్రంలోని అన్ని పార్లమెంటు,అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలు, జిల్లా,మండల కేంద్రాల్లో ఘనంగా జరపాలని విజయసాయిరెడ్డి కోరారు.ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు,కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున భాగస్వాములు అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.