చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
నేటి నుంచి వైయస్ షర్మిల బస్సుయాత్ర
29 Mar 2019 10:37 AM
వైయస్ షర్మిల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
సాయంత్రం 5.30 గంటలకు మంగళగిరిలో బహిరంగ సభ
అమరావతి: నేడు తాడేపల్లి నుంచి వైయస్ షర్మిల బస్సు యాత్ర ప్రారంభం కానుంది. మంగళగిరిలో వైయస్ షర్మిల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో కాండ్రు కమల,బుట్టా రేణుక,ఆళ్ల రామకృష్ణారెడ్డి పాల్గొనున్నారు. ర్యాలీ అనంతరం రైతులతో వైయస్ షర్మిల ముఖాముఖిగా మాట్లాడతారు. బలవంతపు భూసేకరణతో దగాపడ్డ రైతుల సమస్యలను తెలుసుకోనున్నారు,అనంతపురం పుసుపు రైతుల సమస్యలను కూడా తెలుసుకుంటారు.సాయంత్రం 5.30 గంటలకు మంగళగిరిలో వైయస్ షర్మిల బహిరంగసభలో ప్రసంగిస్తారు.