రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన టొబాకో బోర్డు చైర్మన్
30 Sep 2020 7:04 PM
తాడేపల్లి: ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా మార్కెటింగ్లో జోక్యం చేసుకోవడం వల్ల పొగాకు రైతులకు మంచి ధర లభించిందని టొబాకో బోర్డు చైర్మన్ రఘునాథ్ బాబు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డికి వివరించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిని టొబాకో బోర్డు చైర్మన్ రఘునాథ్బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ చొరవతో రైతులకు మంచి ధర లభించిందని ముఖ్యమంత్రి వైయస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. పొగాకు రైతులకు సుమారు రూ.125 కోట్లు లాభం చేకూరిందని సీఎంకు వివరించారు. టొబాకో రైతుల తరఫున సీఎం వైయస్ జగన్కు రఘునాథ్బాబు కృతజ్ఞతలు తెలిపారు.