ఏపీకి టైమ్స్ ఆఫ్ ఇండియా అవార్డు

తాడేప‌ల్లి: దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మ‌రోసారి నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా గ్రూప్‌ అవార్డు, పోర్టు ఆధారిత మౌలిక వసతుల అభివృద్దిలో అవార్డు ద‌క్కింది.  ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున ఢిల్లీలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అవార్డును అందుకున్నారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్‌ జగన్‌ను కలిసి అవార్డు వివరాలు తెలిపిన మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌. ఈ సంద‌ర్భంగా మంత్రిని, అధికారుల‌ను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ అభినందించారు. 

తాజా వీడియోలు

Back to Top