కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
ఏపీకి టైమ్స్ ఆఫ్ ఇండియా అవార్డు
29 Sep 2022 11:58 AM
తాడేపల్లి: దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మరోసారి నిలిచింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ అవార్డు, పోర్టు ఆధారిత మౌలిక వసతుల అభివృద్దిలో అవార్డు దక్కింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఢిల్లీలో మంత్రి గుడివాడ అమర్నాథ్ అవార్డును అందుకున్నారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ను కలిసి అవార్డు వివరాలు తెలిపిన మంత్రి గుడివాడ అమర్నాథ్. ఈ సందర్భంగా మంత్రిని, అధికారులను ముఖ్యమంత్రి వైయస్ జగన్ అభినందించారు.