సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
థ్యాంక్యూ సీఎం సర్
14 Jul 2022 4:32 PM
అనంతపురం: గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ను ఖరారు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్. జగన్ మోహన్ రెడ్డి ఇటీవల జీవో విడుదల చేసిన సందర్భంగా గురువారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండల కేంద్రంలో ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. ఈ మేరకు గ్రామ సచివాలయం దగ్గర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి గ్రామ సచివాలయ ఉద్యోగులతో కలిసి మంత్రి ఉషాశ్రీ చరణ్ పాల అభిషేకం చేశారు. మహానేత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు.