సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన‌ కేశినేని నాని

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డితో విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శ్రీ‌నివాస్ (నాని) భేటీ అయ్యారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ కార్య‌క్ర‌మం వైయ‌స్ఆర్ సీపీ రాజ్య‌స‌భ స‌భ్యులు ఆళ్ల అయోధ్య‌రామిరెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెలంప‌ల్లి శ్రీ‌నివాస్‌, ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్‌, వైయ‌స్ఆర్ సీపీ నేత దేవినేని అవినాష్ ఉన్నారు. 

Back to Top