రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
టీడీపీ నాయకులు వైయస్ఆర్సీపీలో చేరిక
12 Jan 2019 10:08 AM
చిత్తూరు : చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో అధికార పార్టీకి షాక్ తగిలింది. బైరెడ్డిపల్లి మండలంలోని వెంగంవారిపల్లెకు చెందిన పలువురు టీడీపీ నుంచి వైయస్ఆర్సీపీలో చేరారు. వైయస్ఆర్సీపీ పలమనేరు నియోజకవర్గ సమన్వయకర్త వెంకటేగౌడ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. వైయస్ఆర్సీపీలో చేరిన వారిలో రాజప్ప, వెంకటా చలపతి, దేవన్న, రవి, రెడ్డెప్ప, మణి, జైరాం, ఫయాజ్, రఘుపతి, బాబు, గంగయ్య, సుబ్రమణ్యం, విశ్వనాథ్, గోపాల్, తిరుమలేష్, శీనప్ప, ఆంజి, వెంకటప్ప, ఈశ్వరప్ప, రంజిత్, అబ్బు, ఎం.వెంకటేష్ తదితరులు ఉన్నారు.