వైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులు
టీడీపీ మాజీ ఎమ్మెల్యే వైయస్ఆర్ సీపీలో చేరిక
28 Aug 2020 12:19 PM
రమేష్బాబుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం
తాడేపల్లి: టీడీపీ మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన రమేష్బాబు సీఎం సమక్షంలో వైయస్ఆర్ సీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ రమేష్బాబుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ పాల్గొన్నారు.