మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
షహీద్ బాబా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు
05 Mar 2022 2:13 PM
ఫతేహాలు సమర్పించిన వైయస్ఆర్సీపీ రాష్ట్ర మైనారిటీ అధ్యక్షులు వి.ఖాదర్ బాషా
విజయవాడ: నగర శివారు భవానిపురం లోని హజరత్ సయ్యద్ గాలిబ్ షహీద్ బాబా దర్గాలో శనివారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనారిటీ అధ్యక్షులు వి.ఖాదర్ భాషా హజరత్ సయ్యద్ గాలిబ్ షహీద్ దర్గా కమిటీ ఆహ్వానం మేరకు దర్గాను సందర్శించారు .అనంతరం దర్గా కమిటీ సభ్యులు, ముస్లిం ప్రముఖులు ఖాదర్ భాషాను పూలమాలలతో, శాలువా కప్పి కిరీటం (టోపీ) బహుకరించారు. ఫతేహాలు సమర్పించిన వైయస్ఆర్సీపీ రాష్ట్ర మైనారిటీ అధ్యక్షులు వి.ఖాదర్ బాషా . ఆయనతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ ఆసిఫ్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం కృష్ణా జిల్లా అధ్యక్షుడు అయూబ్ ఖాన్, భవానిపురం కార్పొరేటర్ మొహమ్మద్ ఇర్ఫాన్, ముస్లిం మైనార్టీ నాయకులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు