మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
సోషల్ మీడియా యాక్టివిస్టులు విడుదల
04 Mar 2019 4:08 PM
అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు
ఏపీ సర్కార్ వైఫల్యాలను ఎండగడతాం
సోషల్ మీడియా యాక్టివిస్టు కాలేషావలి
గుంటూరు: సోషల్మీడియా యాక్టివిస్టులు కొద్దిసేపటి క్రితం బెయిల్పై విడుదలయ్యారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని ఈ నెల 3వ తేదీన 13 మందిని అరండల్పేట పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సోషల్మీడియా యాక్టివిస్టు కాలేషావలి మాట్లాడుతూ.. తమపై అక్రమంగా కేసులు పెట్టారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో చంద్రబాబు వైఫల్యాలను మాత్రమే ఎత్తి చూపామని చెప్పారు. పేపర్లో వచ్చిన కార్టూన్లు మాత్రమే సోషల్ మీడియాలో పెట్టామని తెలిపారు. ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తోందని, భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఏపీ సర్కార్ వైఫల్యాలను ఎండగడతామని కాలేషావలి హెచ్చరించారు.