మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
ముంపు ప్రాంతాన్ని పరిశీలించిన పీవీపీ
19 Aug 2019 3:16 PM
విజయవాడ: వరద ముంపు ప్రాంతాన్ని వైయస్ఆర్సీపీ నేత పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో బాధితులతో మాట్లాడి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ..వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో వరద కొనసాగుతుందని, వరద కాలనీల్లోకి రాకుండా శాశ్వత చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.