కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
వైయస్ఆర్సీపీలోకి పారిశ్రామిక వేత్త పొట్లూరి వరప్రసాద్
13 Mar 2019 10:49 AM
వైయస్ జగన్ విజన్ ఉన్న నాయకుడు
హైదరాబాద్: వైయస్ఆర్సీపీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి.తాజాగా విజయవాడ పారిశ్రామిక వేత్త పొట్లూరి వరప్రసాద్ వైయస్ఆర్సీపీలోకి చేరారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ౖ ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. వెయస్ జగన్మోహన్ రెడ్డి విజన్ ఉన్న నాయకుడు అని అన్నారు.రాజధాని అభివృద్ధి వైయస్ జగన్తోనే సా«ధ్యమవుతుందన్నారు.వైయస్ఆర్సీపీ సిద్ధాంతాలు,ఆశయాలు పట్ల నమ్మకంతో ప్రజాసేవ చేయడానికి పార్టీలోకి చేరినట్లు తెలిపారు.