మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
నిమ్మగడ్డకు ప్రివిలైజ్ కమిటీ నోటీసులు
18 Mar 2021 4:20 PM
విచారణకు అందుబాటులో ఉండాలని నోటీసులు
సచివాలయం: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్కు ప్రివిలైజ్ కమిటీ నోటీసులు ఇచ్చింది. తమ హక్కులకు భంగం కలిగించేలా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ వ్యవహరించారని గతంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణలు స్పీకర్ తమ్మినేనికి ఫిర్యాదు చేశారు. మంత్రుల ఫిర్యాదును స్పీకర్ తమ్మినేని ప్రివిలైజ్ కమిటీకి పంపించారు. పలుమార్లు సమావేశమైన సభా హక్కుల కమిటీ.. ఎస్ఈసీ నిమ్మగడ్డకు నోటీసులు అందించింది. విచారణకు అందుబాటులో ఉండాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్కు నోటీసులు అందించింది.