చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోతుల సునీత
11 Jan 2021 2:38 PM
బీఫాం అందజేసిన సీఎం వైయస్ జగన్
తాడేపల్లి: శాసనమండలిలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోతుల సునీతను ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రకటించారు. ఈ మేరకు సీఎం వైయస్ జగన్ చేతుల మీదుగా పోతుల సునీత బీఫాం అందుకున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను ప్రకటించినందుకు గానూ.. సీఎం వైయస్ జగన్ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పోతుల సునీత వెంట విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పోతుల సురేష్ ఉన్నారు.