పులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసా
ఎన్ఐఏ దర్యాప్తుతోనే వాస్తవాలు బహిర్గతం..
06 Jan 2019 5:51 PM
చంద్రబాబు,డీజీపీ సహకారంతోనే వైయస్ జగన్పై హత్యాయత్నం..
పశ్చిమగోదావరిః చంద్రబాబు ఒక్క హామీని నెరవేర్చలేదని వైయస్ఆర్సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు.అన్నివర్గాలను చంద్రబాబు మోసం చేశారన్నారు.వైయస్ జగన్ నవరత్నాల ద్వారా మళ్లీ వైయస్ఆర్ పాలన వస్తుందన్నారు.బూత్ కమిటీ సభ్యులు నవరత్నాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.ప్రత్యేకహోదా అంశంలో ఐదు కోట్ల ప్రజలను చంద్రబాబు వంచించారన్నారు.చంద్రబాబు,డీజీపీ సహకారంతోనే జగన్పై హత్యాయత్నం జరిగిందన్నారు.హత్యాయత్నం ఘటన కేసును నీరుగార్చేందుకు యత్నిస్తున్నారన్నారు.ఎన్ఐఏ దర్యాప్తులో వాస్తవాలు బయటకొస్తాయన్నారు.బూత్ కమిటీ సభ్యులు సైనికులుగా పనిచేసి వైయస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలన్నారు.