టికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు
పేదల సొంతింటి కల సాకారంలో భాగస్వాములవ్వండి
17 Jun 2021 7:44 PM
జేసీలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదేశం
తాడేపల్లి: నిరుపేదల సొంతింటి కలను నిజం చేయాలనే ప్రభుత్వ ఆశయ సాధనలో భాగస్వాములు కావాలని నూతన జాయింట్ కలెక్టర్లకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. పేదలందరికీ ఇళ్లు పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు జిల్లాల్లో ప్రత్యేకంగా నియమించిన జేసీలతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ సమావేశమయ్యారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా, ఉన్నతాధికారుల సూచనల మేరకు ప్రజా సేవే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. పేదలందరికీ ఇళ్లు పథకం సమర్థవంతంగా అమలయ్యేందుకు ప్రత్యేక దృష్టిపెట్టాలని ఆదేశించారు. పలు అంశాలపై జేసీలకు దిశానిర్దేశం చేశారు.