వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
రైతు సంఘాల ఆందోళనకు వైయస్ఆర్సీపీ సంఘీభావం
27 Sep 2021 3:40 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి
విజయవాడ: దేశవ్యాప్తంగా రైతు సంఘాల పిలుపు మేరకు సంయుక్త కిసాన్ మోర్చా ఈరోజు నిర్వహిస్తున్న ఆందోళనలకు రైతు పక్షపాత పార్టీగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన సంఘీభావం ప్రకటించినట్లు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి పేర్కొన్నారు. అంతేకాక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మధ్యాహ్నం ఒంటిగంట వరకు స్వచ్ఛందంగా ఆర్టీసీ బస్సులను కూడా నిలిపివేయడం జరిగిందని తెలిపారు. గతంలో కూడా ఇదే మాదిరిగా, దేశవ్యాప్త రైతు సంఘాల ఆందోళనలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంఘీభావం ప్రకటించినట్లు ఎంవీఎస్ నాగిరెడ్డి గుర్తు చేశారు.