రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
వైయస్ జగన్ను కలిసిన ముస్లిం మత పెద్దలు
28 Mar 2019 7:43 PM
హైదరాబాద్ : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని గురువారం ఉదయం ముస్లిం మత పెద్దలు కలిశారు. ఎన్నికల ప్రచార సభలో పాల్గొనేందుకు బయలు దేరుతుండగా.. లోటస్పాండ్లోని వైయస్ జగన్ నివాసంలో ముస్లిం మత పెద్దలు మర్యాదపూర్వకంగా కలిశారు. వైయస్ జగన్కు ఆత్మీయంగా స్వీట్లు తినిపించారు. అనంతరం వారితో కాసేపు ముచ్చటించిన వైయస్ జగన్.. వారితో కలిసి ప్రార్థనలు చేశారు.