బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు
ముగిసిన ఏపీ కేబినెట్ తొలి సమావేశం
10 Jun 2019 4:31 PM
అమరావతి: ఏపీ కేబినెట్ తొలి సమావేశం ముగిసింది. దాదాపు ఆరు గంటల పాటు సాగిన సమావేశంలో ప్రభుత్వ ప్రాధాన్యతలను మంత్రులకు సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘంగా వివరించారు.వివిధ పథకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.అనేక కీలక అంశాలపై కేబినెట్లో చర్చ జరిగింది. రైతులు, మహిళలు, అవ్వాతాతలు, వికలాంగులు, ఉద్యోగులు, కార్మిక ప్రయోజనాలే ఎజెండాగా సీఎం కేబినెట్ సమావేశం నిర్వహించారు.ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై చర్చ జరిగింది