కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
సీఎం వైయస్ జగన్కు ముద్రగడ ధన్యవాదాలు
04 Feb 2022 1:23 PM
ముఖ్యమంత్రికి కాపు ఉద్యమ నేత బహిరంగ లేఖ
తూర్పు గోదావరి: కాపులపై ఉన్న కేసులు ఎత్తివేయడం పట్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సీఎం వైయస్ జగన్కు బహిరంగ లేఖ రాశారు. కాపు ఉద్యమంలో పెట్టిన కేసులు ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఇటీవల నిర్వహించిన కేబినెట్ మీటింగులో ఉపసంహరించినట్లు తీర్మానం చేసినట్లు మంత్రి కన్నబాబు తెలిపారన్నారు. చెయ్యని నేరానికి మమ్ములను ముద్దాయిలను చేస్తూ పెట్టిన కేసులు చాలా అన్యాయమని, కాపు జాతి తనను ఉద్యమం నుండి తప్పించినా, భగవంతుడు మీ ద్వారా ఆ కేసులకు మోక్షం కలిగించారని సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం వైయస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపారు.