ఐదు లక్షల కోట్ల గురించి మాట్లాడితే బాగుంటుంది

ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌  

అమరావతి:  పోలవరం రివర్స్ టెండరింగ్ వల్ల రూ. 7,500 కోట్ల నష్టం వస్తుందని చంద్రబాబు కాకి లెక్కలు చెబుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు పాలించిన ఐదేళ్లలో  ఐదు లక్షల కోట్లు దోచుకున్నారని విమర్శించారు.  కరువు వల్ల రాష్ట్ర వ్యవసాయరంగం లక్ష కోట్ల ఉత్పత్తిని కోల్పోయిందని చెప్పారు. ముందు వీటి గురించి మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
 

Back to Top