రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
ఇంకా దేని కోసం ఈ బాదుడు?
19 May 2022 3:06 PM
వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ట్వీట్
తాడేపల్లి: చంద్రబాబు రాయలసీమ పర్యటనపై వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. చంద్రబాబు కుప్పంలో చేపట్టిన బాదుడే-బాదుడు యాత్ర, కడప జిల్లాలో జరిపిన అబద్ధాల ప్రచార కార్యక్రమాన్ని ప్రజలు ఒకేలా చూస్తున్నారు. కుప్పంలో ఎమ్మెల్యేగా స్వల్ప ఆధిక్యతతో బయటపడినా పంచాయతీ ఎన్నికల్లో పరువు పోయింది. కడపలో అయితే పాదం మోపే స్థలం దొరకలేదు. ఇంకా దేని కోసం ఈ బాదుడు? అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.