నామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే
చంద్రబాబు దొంగ ఏడుపులు
31 Aug 2019 10:59 AM
ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్
అమరావతి: చంద్రబాబు పెంచి పోషించిన ఇసుక మాఫియా కలుగుల్లోంచి బయటపడ్డ ఎలుకల్లా కొట్టుకొంటోందని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. వాస్తవం అదైతే, నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారని చంద్రబాబు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని మండిపడ్డారు.ఇంకోవారం రోజుల్లో కొత్త ఇసుక విధానం అమలులోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.దళారులు లేకుండా నేరుగా ఇసుక అమ్మకాలు ఉంటాయని చెప్పారు.