మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
విశ్వాస ఘాతకుడిగా 25 ఏళ్లు పూర్తి
28 Aug 2020 10:38 AM
వైయస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు విశ్వాస ఘాతకుడిగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఆగస్టు 25న వెన్నుపోటు దినోత్సవం జరుకున్న చంద్రబాబు..ఆగస్టు 28న చంద్రన్న రక్తపాత దినోత్సవం జరుపుకుంటున్నారని ట్విట్టర్లో పేర్కొన్నారు.బషీర్బాగ్లో బాబు సృష్టించిన మారణహోమం నేటికి 20 ఏళ్లు నిండాయని, చంద్రబాబు ఎంత క్రూరుడివో, ఎంతటి విధ్వంసకారుడివో చరిత్రే చెబుతుందని విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా గుర్తు చేశారు.