రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
అను`కుల` మీడియాకు నామోషీ అడ్డొచ్చిందా?
19 Feb 2021 3:23 PM
వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ట్వీట్
తాడేపల్లి: రాష్ట్రంలోని ఓ వర్గం మీడియా అనుసరిస్తున్న విధానాన్ని వైయస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శించారు. పంజాబ్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్, బిజెపి 4వ స్థానానికి పతనమైందని ఫ్రంట్ పేజీలో రాసింది బాబు అను’కుల మీడియా. 21 ఏళ్లు రాష్ట్రాన్ని ఏలిన టీడీపీ 80% పంచాయతీల్లో చిత్తయినా, వైయస్సార్ కాంగ్రెస్ ఏకపక్ష విజయాన్ని కనీసం వార్తగా ప్రచురించడానికి నామోషీ అడ్డొచ్చింది అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.