నామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే
దేశానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రాణ వాయువు అందించింది
02 Jun 2021 12:09 PM
వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ట్వీట్
విశాఖ: కోవిడ్ కష్ట కాలంలో ఆక్సిజన్ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న దేశానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రాణ వాయువు అందించిందని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అలాంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తే దేశానికి ఇంతటి సేవలు అందించగలిగేదా? ఒక్కసారి ఆలోచించాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఇటీవల కోరడం జరిగిందని విజయసాయిరెడ్డి బుధవారం ట్వీట్ చేశారు.
ఇంతకు ముందు శంకుస్థాపన చేసిన పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీలు కాక మరో 14 వైద్య కళాశాలల నిర్మాణానికి సిఎం శ్రీ వైయస్ జగన్ గారు వర్చువల్ విధానంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ 16 మెడికల్ కాలేజిలు 8 వేల కోట్లతో 3 ఏళ్లలో పూర్తిచేస్తారు. పాత వాటితో కలిపి కాలేజిల సంఖ్య 25కు చేరుకుంటుంది.