టికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు
గ్లోబల్ బిజినెస్ సమ్మిట్కు ఎంపీ విజయసాయిరెడ్డి
23 Sep 2020 12:57 PM
న్యూఢిల్లీ: గ్లోబల్ బిజినెస్ సమ్మిట్- 2020 కు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి హాజరవుతున్నారు. ఈ రోజు నిర్వహించే గ్లోబల్ సమ్మిట్లో బిల్ గేట్స్ తో కలిసి ప్రపంచ వ్యాపార వేదికపై తమ ప్రణాళికాబద్ధమైన ఆలోచనలు, అవకాశాలపై ఇండియన్ కామర్స్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్ మెన్ విజయసాయి రెడ్డి చర్చించనున్నారు. ఈ వేదికపై తెలుగువారైన విజయ సాయి రెడ్డి గారిని చూడటం గర్వకారణమని రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.