కార్యకర్తలందరినీ సమయత్తం చేసేందుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర 27 నుంచి సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రటికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కింది
పాకిస్తాన్ జైలులో మగ్గుతున్న జాలర్లకు విముక్తి కలిగించాలి
15 Jul 2019 12:40 PM
రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీః పాకిస్తాన్ జైలులో మగ్గుతున్న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 28 మంది జాలర్లకు విముక్తి కలిగించేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. రాజ్యసభలో సోమవారం జీరో అవర్లో కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
కాదంటే ధర్నాలు చేస్తారటః ట్విటర్లో విజయసాయిరెడ్డి
2వేల కంటే 15 వేలు తక్కువని చంద్రబాబు చెబితే నమ్మాలి..కాదంటే ధర్నాలు చేయిస్తారట అంటూ వైయస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా చలోక్తులు విసిరారు. ఎన్నికల ముందు ఇంటర్ విద్యార్థులకు ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజనం ఏడాది ఖర్చు 2వేలు,విద్యార్థులను ఆర్థికంగా ఆదుకునేందుకు భోజనానికి బదులుగా ఏటా 15 వేలు ఇస్తామని సీఎం వైయస్ జగన్ చెబితే దారుణ అంటున్నారు చంద్రబాబు.. అని ట్విటర్లో పేర్కొన్నారు