కార్యకర్తలందరినీ సమయత్తం చేసేందుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర 27 నుంచి సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రటికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కింది
పోలవరం సవరించిన అంచనాలను ఆమోదించాలి
23 Jul 2021 12:33 PM
ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్
న్యూఢిల్లీ: పోలవరం సవరించిన అంచనాలను ఆమోదించాలని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ డిమాండు చేశారు. ఇప్పటికే అంచనాలకు సీడబ్ల్యూసీ, సాంకేతిక కమిటీ ఆమోదించిందని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత కేంద్రానిదేని స్పష్టం చేశారు. పునరావాస ప్యాకేజీ వీలైనంత వేగంగా పూర్తి చేయాలని కేంద్రాన్ని కోరారు. పోలవరం ప్రాజెక్టు కార్యాలయాన్ని రాజమండ్రికి తరలించాలని డిమాండు చేశారు.
పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం నిర్లక్ష్యం వీడాలి: ఎంపీ వంగా గీత
పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం నిర్లక్ష్యం వీడాలని వైయస్ఆర్సీపీ ఎంపీ వంగా గీత అన్నారు. విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టును ఆమోదించాలని కోరారు.