మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
పోలవరం సవరించిన అంచనాలను ఆమోదించాలి
23 Jul 2021 12:33 PM
ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్
న్యూఢిల్లీ: పోలవరం సవరించిన అంచనాలను ఆమోదించాలని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ డిమాండు చేశారు. ఇప్పటికే అంచనాలకు సీడబ్ల్యూసీ, సాంకేతిక కమిటీ ఆమోదించిందని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత కేంద్రానిదేని స్పష్టం చేశారు. పునరావాస ప్యాకేజీ వీలైనంత వేగంగా పూర్తి చేయాలని కేంద్రాన్ని కోరారు. పోలవరం ప్రాజెక్టు కార్యాలయాన్ని రాజమండ్రికి తరలించాలని డిమాండు చేశారు.
పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం నిర్లక్ష్యం వీడాలి: ఎంపీ వంగా గీత
పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం నిర్లక్ష్యం వీడాలని వైయస్ఆర్సీపీ ఎంపీ వంగా గీత అన్నారు. విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టును ఆమోదించాలని కోరారు.