టికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు
ఎంఎస్ఎంఈలను ఆదుకోవాలి
26 Jul 2021 12:14 PM
లోక్సభలో వైయస్ఆర్సీపీ ఎంపీ మిథున్రెడ్డి
న్యూఢిల్లీ: ఎంఎస్ఎంఈలను ఆదుకోవాలని వైయస్ఆర్సీపీ ఎంపీ మిథున్రెడ్డి లోక్సభలో కోరారు. రాష్ట్రానికి జీఎస్టీ చెల్లింపులు ఆలస్యమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జీఎస్టీ చెల్లింపులు త్వరితగతిన చెల్లించాలని ఎంపీ డిమాండు చేశారు. ఇందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని సమాధానం చెప్పారు. ఆర్టీఐ మార్గదర్శకాల మేరకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.