మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
ఆఫ్ఘాన్లోని తెలుగువారిని క్షేమంగా తీసుకురావాలి
26 Aug 2021 3:01 PM
అఖిలపక్ష సమావేశంలో వైయస్ఆర్ సీపీ ఎంపీ మిథున్రెడ్డి
ఢిల్లీ: అఫ్ఘాన్లో చాలామంది తెలుగువారు పనిచేస్తున్నారని, వారందరినీ క్షేమంగా తీసుకురావాలని వైయస్ఆర్ సీపీ ఎంపీ మిథున్రెడ్డి కోరారు. ఆఫ్ఘానిస్థాన్లో పరిణామాలపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ మిథున్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మిథున్రెడ్డి మాట్లాడుతూ.. దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వ్యూహాలను రూపొందించాలన్నారు. ప్రతి అంశంలోనూ ఆచితూచి వ్యవహరిస్తామని విదేశాంగ మంత్రి చెప్పారని ఎంపీ మిథున్రెడ్డి వివరించారు.