మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
పోలవరం సవరించిన అంచనాలు వెంటనే ఆమోదించాలి
20 Jul 2021 12:22 PM
వైయస్ఆర్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి డిమాండు
న్యూఢిల్లీ: పోలవరం సవరించిన అంచనాలు వెంటనే ఆమోదించాలని వైయస్ఆర్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి డిమాండు చేశారు. మంగళవారం పార్లమెంట్ ఆవరణలో ఎంపీ మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్ట్ను సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై పార్లమెంట్లో ప్రస్తావిస్తామని తెలిపారు. విభజన చట్టం ప్రకాశం పోలవరం సవరించిన అంచనాలు ఆమోదించాలని కోరారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఆమోదిస్తేనే నిర్వాసితులకు పూర్తి న్యాయం జరుగుతుందని చెప్పారు.