చంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండా
ఉచిత కోవిడ్ వ్యాక్సిన్ల పంపిణీకి ఎంపీల చేయూత
24 Apr 2021 1:11 PM
విజయవాడ: రాష్ట్రంలోని 18-45 ఏళ్ల వయస్సు గల వారికి ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ వేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. అంతేకాకుండా పలువురు టీకా పంపిణీకి విరాళాలు అందజేస్తూ తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. వైయస్ఆర్సీపీ ఎంపీలు కూడా విరాళాలు అందజేస్తున్నారు. శనివారం వైయస్ఆర్ సీపీ ఎంపీ బాలశౌరి ఉచిత కోవిడ్ టీకా పంపిణీకి తన వంతుగా రూ.20 లక్షల విరాళాన్ని ప్రకటించారు. కాగా, రాష్ట్రంలో మే 1వ తేదీ నుంచి 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వయసు గల వారందరికీ ఏపీ ప్రభుత్వం ఉచిత వ్యాక్సినేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టనుంది.