చంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండా
క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
17 Jun 2020 6:27 PM
వైయస్ఆర్సీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
తాడేపల్లి: క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని వైయస్ఆర్సీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడాన్ని పార్టీ సీరియస్గా తీసుకుందని పేర్కొన్నారు. ఇటువంటి వాటిని సీఎం వైయస్ జగన్ సహించరన్నారు.ఎవరికైనా ఇబ్బంది ఉంటే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకురావాలన్నారు. హద్దు మీరితే చర్యలు తీసుకునేందుకు వెనుకాడమని సీఎం వైయస్ జగన్ చెప్పారని ఉమ్మారెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకే కాదు..అందరికీ ఇదే సూత్రం వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు.