కారంచేడులోని దళితుల ఊచకోత చేసింది మీరే కదాకడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరిజూన్4 తర్వాత టీడీపీ, జనసేన అడ్రస్ గల్లంతు ఖాయం!ఉత్తరాంధ్ర అభివృద్ధికి "కూటమి" అనుకూలమా..? వ్యతిరేకమా..?సీఎం వైయస్ జగన్కు మద్దతు తెలిపిన ఎంఆర్పీఎస్ నాయకులువైయస్ఆర్ సీపీలో చేరిన గమ్మిని సుబ్బారావు
మనస్సాక్షి లేని వ్యక్తి చంద్రబాబు
24 Jul 2019 4:36 PM
ఎమ్మెల్యే వరప్రసాద్
విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మనస్సాక్షి లేదని ఎమ్మెల్యే వరప్రసాద్ విమర్శించారు. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రూపొందించిన బిల్లుపై ఆయన మాట్లాడారు. స్థానికులకు 75 శాతం పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇవ్వడం గొప్ప విషయమన్నారు. దీంతో నిరుద్యోగ సమస్య తీరుతుందని చెప్పారు. వైయస్ జగన్ చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పారు. చంద్రబాబు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకుండా మోసం చేశారని మండిపడ్డారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పెనాల్టీ విధించేలా చట్టంలో చేర్చాలని కోరారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకోవాలని సూచించారు. వెనుకబడిన ప్రాంతాలకు సబ్సిడీలు అందించాలని వరప్రసాద్ డిమాండు చేశారు.