చంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండా
ఏపీని సస్యశ్యామలం చేయడమే సీఎం జగన్ లక్ష్యం
01 Jul 2019 3:06 PM
వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే రాచముల్లు శివప్రసాద్ రెడ్డి
వైయస్ఆర్ జిల్లాః ఏపీని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి భగిరత్న ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే రాచముల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. ప్రతి ఏడాది 3వేల టీఎసీంల గోదావరి జలాలు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయన్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు గోదావరి నీరు తరలిస్తే రాయలసీమలో సాగు,తాగునీరు కష్టాలు తీరతాయని తెలిపారు.వృధాగా పోయే గోదావరి నీటి వినియోగానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందు అడుగువేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.