చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
ఐటీడీఏ సమావేశాలు ఎందుకు నిర్వహించడం లేదు
17 Dec 2019 10:10 AM
ఎమ్మెల్యే మానుగుంట మహిధర్రెడ్డి
అసెంబ్లీ: నెల్లూరు ఐటీడీఏ సమావేశాలు ఎందుకు నిర్వహించడం లేదని ఎమ్మెల్యే మానుగుంట మహిధర్రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం సభలో ఆయన మాట్లాడుతూ.. యానాధులకు సంబంధించిన నెల్లూరులో ఐటీడీఏ ప్రాజెక్టు ఉంది. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరుజిల్లాలకు ఈ ప్రాజెక్టు సంబంధించినది. ఎప్పుడు కూడా ఈ జిల్లాలతో సమావేశం నిర్వహించడం లేదు. గత ఆరు సంవత్సరాలుగా సమావేశాలు నిర్వహించకుండా ఏకపక్షంగా వచ్చిన నిధులను నెల్లూరు జిల్లాలోనే నిధులు ఖర్చు చేస్తున్నారు. సమావేశాలు నిర్వహించడానికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో చెప్పాలి. మా ప్రాంతంలో ఉన్న యానాదులు తయారు చేసే ఉత్పత్తులను విక్రయించేందుకు ఏవైనా చర్యలు తీసుకున్నారా?