రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి
27 Feb 2020 2:43 PM
ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్
విశాఖ: ప్రతిపక్ష నేత చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి అని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. చంద్రబాబుకు అమరావతి తప్ప రాష్ట్రాభివృద్ధి అవసరం లేదన్నారు. అందుకే ఇవాళ చంద్రబాబుపై ప్రజాగ్రహం పెల్లుబికిందన్నారు. ఉత్తరాంధ్ర ద్రోహి కాబట్టే చంద్రబాబును విశాఖ ఎయిర్ పోర్ట్లో ప్రజలు అడ్డుకున్నారన్నారు. అరగంట పాటు ఎయిర్ పోర్టులోనే ఉంటే అంతా క్లియర్ చేస్తామని పోలీసులు సూచించినా చంద్రబాబు పట్టించుకోలేదని తప్పుపట్టారు.