రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
టీడీపీ శవ రాజకీయాలు మానుకోవాలి
17 Mar 2022 9:55 AM
ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి
అమరావతి: టీడీపీ నేతలు ఇకనైనా శవ రాజకీయాలు మానుకోవాలని ప్రభుత్వ చీఫ్విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి హితవు పలికారు. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలో ఓవరాక్షన్ చేస్తూ..మళ్లీ స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లడాన్ని ఆయన తప్పుపట్టారు. నాటుసారాను ప్రోత్సహించే అవసరం ప్రభుత్వానికి లేదని శ్రీకాంత్రెడ్డి అన్నారు. సభను తప్పుదో పట్టించాలని టీడీపీ ప్రయత్నిస్తోందన్నారు. టీడీపీకి రోజూ ఏదోవిధంగా సభను అడ్డుకోవడం అలవాటుగా మారిందన్నారు.